Natyam ad

గుంటూరు జిల్లా ఫిరంగిపురం పోలీస్ స్టేషన్లో ఏసీబీ దాడులు…!

అమరావతి ముచ్చట్లు:
 
పోలీస్ స్టేషన్లో ఏసీబీ అధికారులు దాడులు 40 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన ఎస్ఐ అజయ్ బాబు.ఎస్ఐ తో పాటు హెడ్ కానిస్టేబుల్ కోటి, డ్రైవర్ షెఫి లను విచారిస్తున్న ఏసీబీ డీఎస్పీ ప్రతాప్ కుమార్, సిఐలు సిబ్బంది.అదేవిధంగా వారి వద్దవున్న డబ్బులను స్వాధీనం చేసుకున్నారు.
 
Tags: ACB attacks on Guntur district Firangipuram police station …!