Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
Browsing Category
తిరుమల
శ్రీ కపిలేశ్వరాలయంలో శాస్త్రోక్తంగా పత్ర పుష్పయాగం
తిరుపతిముచ్చట్లు:
తిరుపతి శ్రీ కపిలేశ్వరాలయంలో వైశాఖ పౌర్ణమి సందర్భంగా పత్ర పుష్పయాగం సోమవారం శాస్త్రోక్తంగా జరిగింది.ఇందులో భాగంగా ఉదయం స్వామివారిని సుప్రభాతంతో మేల్కొలిపి, అభిషేకం నిర్వహించారు. అనంతరం ఉదయం 7.30…
స్వర్ణరథంపై మెరిసిన శ్రీ పద్మావతి అమ్మవారు
తిరుపతి ముచ్చట్లు:
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక వసంతోత్సవాల్లో భాగంగా రెండో రోజైన సోమవారం స్వర్ణరథంపై అమ్మవారు భక్తులకు అభయమిచ్చారు. స్వర్ణరథంపై అమ్మవారిని దర్శిస్తే తలచిన పనులు నెరవేరడంతో పాటు, మరో జన్మ ఉండదని…
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వసంతోత్సవాలు ప్రారంభం
మే 16 న స్వర్ణరథోత్సవం
తిరుపతి ముచ్చట్లు:
తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక వసంతోత్సవాలు ఆదివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. మొదటిరోజు మధ్యాహ్నం శుక్రవారపుతోటలో స్నపనతిరుమంజనం వేడుకగా జరిగింది. మే 16న ఉదయం 7…
ముగిసిన వెంగమాంబ 292వ జయంతి ఉత్సవాలు విగ్రహానికి పుష్పాంజలి
-ఆకట్టుకున్న సాహితీ సదస్సు, సంగీత సభ
తిరుపతి ముచ్చట్లు:
తిరుపతిలో రెండు రోజులపాటు జరిగిన భక్త కవయిత్రి మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ 292వ జయంతి ఉత్సవాలు ఆదివారం ముగిశాయి. ఇందులో భాగంగా ఉదయం తిరుపతి ఎం.ఆర్.పల్లి సర్కిల్ వద్ద…
శ్రీవారి బ్రహ్మోత్సవాలకు కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ కు ఆహ్వానం
తిరుపతి ముచ్చట్లు:
ఢిల్లీలోని శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో మే 13 నుంచి 21వ తేదీ వరకు నిర్వహిస్తున్న బ్రహ్మోత్సవాలకు హాజరు కావాలని టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ ను ఆహ్వానించారు. శుక్రవారం ఢిల్లీలో…
భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ,కేంద్రమంత్రి , నిర్మల సీతారామన్ ను ఆహ్వానించిన టీటీడీ…
తిరుపతి ముచ్చట్లు:
- భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ,కేంద్రమంత్రి , నిర్మల సీతారామన్ ను ఆహ్వానించిన టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి
Tags: TTD Chairman YV Subbareddy invites Chief Justice of India Justice NV…
జూన్ 30 వరకు తాత్కాలికంగా ఆర్జితసేవలు రద్దు-డయల్ యువర్ ఈవోలో టిటిడి ఈవో ఎవి.ధర్మారెడ్డి
తిరుమల ముచ్చట్లు:
వేసవిలో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని వారి సౌకర్యార్థం జూన్ 30వ తేదీ వరకు మాత్రమే అష్టదళపాదపద్మారాధన, తిరుప్పావడ సేవలను తాత్కాలికంగా రద్దు చేశామని టిటిడి ఈవో ఎవి.ధర్మారెడ్డి తెలిపారు.…
శ్రీవారి భక్తుల కోసం వేసవిలో విస్తృత ఏర్పాట్లు
- ముంబయిలో రూ.70 కోట్ల వ్యయంతో ఆలయ నిర్మాణానికి ముందుకొచ్చిన దాత
- చిన్నపిల్లల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి రూ.130 కోట్ల విరాళాలు
- త్వరలో గరుడపురాణం ప్రవచనాలు
- టిటిడి ఈవో ఎవి.ధర్మారెడ్డి
తిరుపతి…
శ్రీవారి ఆలయ మహాసంప్రోక్షణకు రండి
- కేంద్రమంత్రి శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ కు టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి ఆహ్వానం
తిరుపతి ముచ్చట్లు:
భువనేశ్వర్లో టీటీడీ నిర్మించిన శ్రీ వేంకటేశ్వరస్వామి వారి దేవస్ధానం మహాసంప్రోక్షణ కార్యక్రమానికి హాజరు కావాలని…
మే 26న గోనె సంచులు టెండర్ కమ్ వేలం
తిరుపతి ముచ్చట్లు:
టిటిడిలో పోగయిన వినియోగించిన గోనె సంచులను మే 26న టెండర్ కమ్ వేలం వేయనున్నారు. తిరుపతిలోని హరేకృష్ణ రోడ్డులో గల మార్కెటింగ్ విభాగం కార్యాలయంలో టెండర్ కమ్ వేలం జరుగనుంది. ఆసక్తి గలవారు రూ.40 వేలు డిడి తీసి…