Natyam ad

మధ్యాహ్న భోజనం తిని విద్యార్దులకు అస్వస్థత

హన్మకొండముచ్చట్లు:
 
హనుమకొండ జిల్లా  కమలాపూర్ మండలం శ్రీరాములపల్లిలో విద్యార్థులు  అస్వస్థత కు గురయ్యారు. ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనం తింటూ 30 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైయారు. 70 మంది విద్యార్థులు భోజనం తినగా 30 మందికి అస్వస్థతఅని నిర్దారించారు. శ్రీరాములపల్లె పాఠశాల నుండి 108 ద్వారా వారిని  స్థానిక కమలాపూర్  ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
 
Tags:Illness of students eating lunch