కన్నా తర్వాత నెక్స్ట్ ఎవరు

గుంటూరు ముచ్చట్లు : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ పార్టీకి రాజీనామా చేశారు. సోము వీర్రాజు కారణంగానే తాను రాజీనామా చేసినట్లు ఆయన చెప్పారు. అయితే ఆయన తర్వాత పార్టీని ఎవరు వీడతారన్న చర్చ ప్రస్తుతం ఏపీ బీజేపీలో జోరుగా…

జోరుగా చేరికలు గాజులు గలగల ఎప్పుడు

విజయవాడ ముచ్చట్లు : ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉంది. అయినా ఎన్నికల హీట్ మాత్రం రోజురోజుకూ పెరుగుతుంది. అన్ని పార్టీలూ ప్రజలను తమ వైపునకు తిప్పేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. తమ పార్టీని మరింత బలోపేతం చేసుకునేందుకు అధికార…

అవినాష్ చుట్టూ బిగిస్తున్న ఉచ్చు

కడప ముచ్చట్లు : కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి చుట్టూ సీబీఐ ఉచ్చు బిగించిందా.. అంటే వైసీపీ శ్రేణుల నుంచే ఔనన్న మాట వినిపిస్తోంది. ఇప్పటికే ఒక సారి వైఎస్ అవినాష్ రెడ్డిని విచారించిన సీబీఐ తాజాగా మరో సారి విచారణకు పిలిచింది. ఈ సారి…

 మరో వివాదంలో ఏయూ రిజిస్ట్రార్

విశాఖపట్టణం ముచ్చట్లు : విశాఖ ఆంధ్ర యూనివర్సిటీ యాజమాన్యంతో వైసీపీ నేతల సమావేశం అయ్యారు. ఏయూ వీసీ ప్రసాద్ రెడ్డి, రిజిస్ట్రార్  వైసీపీ నేతలతో హోటల్‍లో సమావేశం అయ్యారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిని బలపర్చాలంటూ ప్రచారం చేయాలని…

 పులి మాంసం తినేశారు

ఒంగోలు ముచ్చట్లు : పులిని చూడాలి కానీ కలవాలనుకోకు చంపేస్తుంది అనే సినిమా డైలాగుల్ని మనం చాలా విని ఉంటాం. కానీ వాళ్లు పులిని చూడటమే కాదు.. కోసుకుని తిన్నారు. అయితే చంపేసి తిన్నారా.. చచ్చిపోయింది కనిపిస్తే తిన్నారా అన్నది పక్కన పెడితే...…

సోషల్ ఇంజనీరింగ్ తో ఎమ్మెల్సీ పదవులు

విజయవాడ ముచ్చట్లు : ఎన్నికల వ్యూహానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెర తీసింది. ఎమ్మెల్సీ కోటాలో పదవుల పంపకాల్లో పక్కాగా సామాజిక వర్గాల సమీకరణాలకు అధిక ప్రాధాన్యత ఇచ్చింది. టార్గెట్ 175 లో భాగంగా ఏపీ సీఎం వైఎస్ జగన్ వ్యూహత్మకంగా…

వైసీపీ వర్సెస్ టీడీపీ

విజయవాడ ముచ్చట్లు : లు జరుగుతున్నాయి. గన్నవరం టీడీపీ కార్యాలయంపై ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరులు దాడి చేశారంటూ.. ఆయనపై చర్యలు తీసుకోవాలని టీడీపీ నేతలు పట్టుబట్టడం ఈ ఘర్షణలకు కారణమైంది. పోలీసులు చర్యలు తీసుకోకపోతే వైసీపీ కార్యాలయాన్ని…

ముగిసిన టీటీడీ ఉద్యోగుల క్రీడాపోటీలు- మహతిలో వేడుకగా బహుమతుల ప్రదానోత్సవం 

తిరుపతి ముచ్చట్లు : టీటీడీ ఉద్యోగుల వార్షిక క్రీడోత్సవాల ముగింపు కార్యక్రమం సోమవారం రాత్రి మహతి కళాక్షేత్రంలో వేడుకగా జరిగింది. సంక్షేమ విభాగం డెప్యూటీ ఈఓ  స్నేహలత ముఖ్య అథితిగా విచ్చేసి విజేతలకు బహుమతులు ప్రదానం…

2024 లోక్‌సభ ఎన్నికలకు ఏక్‌నాథ్ శిండే‌తో కలిసి వెళ్తాం : అమిత్ షా

కోల్హాపూర్  ముచ్చట్లు : మహారాష్ట్ర కోల్హాపూర్‌లో జరిగిన బీజేపీ విజయ్ సంకల్ప్ సభలో కేంద్ర హోం మంత్రి, బీజేపీ సీనియర్ నేత అమిత్ షా ప్రసంగిస్తూ కీలక ప్రకటన చేశారు. 2024 లోక్‌సభ ఎన్నికలకు ఏక్‌నాథ్ శిండే‌తో కలిసి వెళ్తామని స్పష్టం చేశారు.…

రెండు ద్విచక్రవాహనాలు ఢీ…ఒకరు మృతి…

మరొకరికి తీవ్ర గాయాలు అన్నమయ్య ముచ్చట్లు : పీలేరు పట్టణ శివారు ప్రభుత్వ సంజయ్ గాంధీ డిగ్రీ కళాశాల దగ్గర ఏదెరెదురుగా వస్తున్నరెండు ద్విచక్ర వాహనాలు ఢీ కొనడంతో ఒకరు మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు…