విద్యతోపాటు క్రీడలు అవసరం

పుంగనూరు ముచ్చట్లు: విద్యతో పాటు విద్యార్థులు క్రీడారంగంలో కూడ రాణించాలని శుభారాం ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌ రాజశేఖర్‌ అన్నారు. మంగళవారం స్థానిక డిగ్రీ కళాశాలలో ఇటీవల గుంటూరులో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీలలో గెలుపొందిన…

28న మంత్రి పెద్దిరెడ్డి పర్యటన- ఎంపీపీ అక్కిసాని భాస్కర్‌రెడ్డి

- జయప్రదం చేయాలని పిలుపు పుంగనూరు ముచ్చట్లు: రాష్ట్ర మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈనెల 28న మండలంలో పర్యటించనున్నట్లు ఎంపీపీ అక్కిసాని భాస్కర్‌రెడ్డి తెలిపారు. మంగళవారం పికెఎం ఉడా చైర్మన్‌ వెంకటరెడ్డి యాదవ్‌,…

శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో శాస్త్రోక్తంగా పవిత్ర సమర్పణ

తిరుపతి ముచ్చట్లు: తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి పవిత్రోత్సవాల్లో భాగంగా మంగ‌ళ‌వారం ఉద‌యం శాస్త్రోక్తంగా పవిత్ర సమర్పణ జరిగింది. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం స్వామివారిని సుప్రభాతంతో మేల్కొలిపి,…

మత్స్య పారిశ్రామిక సహకార సంఘం డైరెక్టర్ పదవికి రాణావేన లక్ష్మీనారాయణ రాజీనామా..!

కమాన్ పూర్ ముచ్చట్లు: కమాన్ పూర్ మత్స్య పారిశ్రామిక సహకార సంఘం డైరెక్టర్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు రాణావేన లక్ష్మీనారాయణ ప్రకటించారు. కమాన్ పూర్ ప్రెస్ క్లబ్ లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మత్స్య…

ఉపాధి కార్యాలయం ఆధ్వర్యంలో 27 న జాబ్ మేళా…!

మచిలీపట్నం ముచ్చట్లు: జిల్లా ఉపాధి కార్యాలయం, ఆంధ్రప్రదేశ్ నైపుణ్య అభివృద్ధి సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతీ యువకుల కోసం ఈ నెల 27వ తేదీ 10  గం టల కి స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి రోడ్ లో లేడీ యాంప్తిల్ ప్రభుత్వ కళాశాలలో అవరణ లో…

వైభవంగా చక్రస్నానం

తిరుమల ముచ్చట్లు: శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా నేడు చక్రస్నానం నిర్వహించారు. అంతకుముందు శ్రీవారు, ఉభయదేవేరులు, చక్రత్తాళ్వారుకు స్నపన తిరుమంజనం చేశారు. అనంతరం శ్రీవారి పుష్కరిణిలో…

అక్రమంగా తరలిపోతున్న గ్రావెల్

పట్టించుకోని రెవెన్యూ యంత్రాంగం...! ఇష్టానుసారంగా రెచ్చిపోతున్న వైకాపా నాయకులు కార్యకర్తలు ప్రభుత్వ ఆదాయానికి గండి.. బద్వేలుముచ్చట్లు: ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా అక్రమ మార్గం గుండా గ్రావెల్(కంకర) తరలింపు బద్వేలు గోపవరం…

ఆశాల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం విఫలం

తాండూర్ ముచ్చట్లు: ఆశ వర్కర్ల సమస్యలను పరిష్కరించడంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని తాండూరు మండలం ఆశ వర్కర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆశ వర్కర్ల రాష్ట్ర కమిటీ  ఏ తరహా ఆందోళన కార్యక్రమాలకు పిలుపునిచ్చిన సక్సెస్…

సిమెంట్ పోల్ ను ఢీకొన్న బైకు

మహిళ మృతి..మరోకరికి తీవ్ర గాయాలు నరసరావుపేట ముచ్చట్లు: రొంపిచర్ల మండల తుంగపాడు వద్ద ప్రమాదవశాత్తు బ్రిడ్జ్ పైన ఉన్న సిమెంట్ పోల్ ను బైకు  ఢీకొంది..ఘటనలో బైక్ పై వస్తున్న సోనీ ఈవెంట్స్ చెందిన అశ్విని అనే మహిళ మృతి చెందగా మున్నా అనే మరో…

వినాయక ఊరేగింపులో మంత్రి  సిదిరి అప్పలరాజు డాన్స్

శ్రీకాకుళం ముచ్చట్లు: వినాయక నిమజ్జన ఊరేగింపులో మంత్రి సిదిరి అప్పలరాజు స్టెప్పులు వేశారు. శ్రీకాకుళం జిల్లా పలాస కాశీ బుగ్గ మున్సిపాలిటీ పరిధిలో జీఎంఈ కాలనీలో నిర్వహించిన గణేశుడి ఊరేగింపులో మంత్రి పాల్గొన్నారు.తన భార్య, పిల్లలతో కలిసి…