Natyam ad

చిత్తూరు జిల్లా బాహ్మణ సంఘ సలహదారుగా రామ్మూర్తి

నగరి ముచ్చట్లు:
 
నగరి సమీపమున కైలసకో న వద్ద జరిగిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పురోహిత సమాఖ్య చిత్తూరు జిల్లా సమావేశంలో చిత్తూరు జిల్లా గౌరవ సలహాదారులు గా నియమింపబడిన. కే. రామమూర్తి,. రాష్ట్ర గౌరవ ఆద్యక్షులు గారైన . యామిజాల నరసింహ మూర్తి, . పొదిలి నారాయణ మూర్తి చే నియామక పత్రం ఆందచేయడం జరిగింది.. చిత్తూరు జిల్లా, మరియు రాష్ట్రంలోని పదమూడు జిల్లాలోని పురోహితులు ఎక్కువ సంఖ్యలో పాల్గొన్నారు.

Tags; Rammurthy as Chittoor District External Society Advisor