విద్యార్ది ఆత్మహత్య
అనంతపురం ముచ్చట్లు:
అనంతపురం ఎస్ కె యూనివర్సిటీ పూర్వ విద్యార్థి కుంటి మద్ది గ్రామానికి చెందిన సాయి. సంవత్సరాల తరబడి ఉద్యోగానికి ప్రిపేర్ అవుతూ నోటిఫికేషన్స్ విడుదల కాకపోవడంతో మనస్థాపం చెంది కందుకూరు రోడ్డు తన రూమ్ లోనే ఉరివేసుకొని ఆత్మహత్య పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి నట్లు సమాచారం.
Tags: Student suicide