తిరుమలలో 87,081 మందికి శ్రీవారి దర్శనం
తిరుమల ముచ్చట్లు:
తిరుమల శ్రీవారిని ఆదివారంఉదయం వరకు 87,081 మంది దర్శించుకున్నట్లు ఈవో ధర్మారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఇందులో స్వామివారికి తలనీలాలు సమర్పించిన వారు 41,575 మంది ఉన్నారు. స్వామివారి ఆదాయం రూ.4.05 కోట్లు లభించిందని…