నలంద విద్యాసంస్థల పై చర్యలు తీసుకోవాలి
నంద్యాల ముచ్చట్లు:
నంద్యాల పట్టణంలో బుధవారం నాడు ఓ ప్రకటనలో యస్ యప్ ఐ నాయకులు మాట్లాడుతూ
విద్యాశాఖ అధికారులు కళ్లు తెరవాలి-ఇంటర్మీడియట్ బోర్డు నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న నలంద విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్…