కోర్టు భవనాలను పరిశీలించిన బార్ కౌన్సిల్ చైర్మన్ గంటా రామారావు
తిరుపతి ముచ్చట్లు:
ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్ చైర్మన్ గంటా రామారావు మర్యాద పూర్వకంగా కలిసి తిరుపతి కోర్టు భవనాల పరిస్థితిని వివరించి కొత్త భవనాల నిర్మాణం కొరకు సహకరించవలెనని కోరగా వారు సానుకూలంగా స్పందించారని న్యాయ వాదుల సంఘం…