పరువు హత్యను రాజకీయం చేస్తున్నారు
విశాఖపట్నం ముచ్చట్లు:
తెలంగాణ సరూర్ నగర్ లో జరిగిన పరువు హత్యను ఉద్దేశపూర్వకంగానే బిజెపి పార్టీ ఒక మతానికి అంటగట్టి రాజకీయం చేయాలని చూస్తోందని విశాఖలో మహిళా చేతన, ముస్లిం థింకర్ ఫారం ఆరోపించాయి.గతంలో కూడా అనేక పరువు హత్యలు జరిగిన గాని…