దాములూరు గ్రామంలో నిధుల గోల్ మాల్
నందిగామ ముచ్చట్లు:
ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం దాములూరు గ్రామంలో ఎనర్జీఎస్ నిధులు గోల్మాల్ అయినట్లు సమాచారం. గ్రామ సర్పంచ్, సెక్రెటరీ ఇద్దరూ కలిసి 18 లక్షలు డ్రా చేసి దుర్వినియోగం చేశారు. గ్రామంలో సచివాలయం, హెల్త్ సెంటర్, రైతు భరోసా…