అనాథ శవాలకు ఆత్మ బంధువులై అంతిమ సంస్కారం.
తిరుపతి ముచ్చట్లు:
తిరుపతి దివ్యక్షేత్రం అలిపిరి గరుడ విగ్రహం వద్ద ఎవరులేని అనాథలు శవాలు విగతజీవులుగా పడివున్నాయని ముస్లిం కోవిడ్-19 జేఏసీ అధ్యక్షులు ఇమామ్ గారికి సమాచారం అందగా , *డిప్యూటీ మేయర్ భూమన అభినయ్ గారి సహకారంతో * స్థానిక…