జీవీఎంసీ బడ్జెట్ అంకెల గారడీ
విశాఖపట్నం: జివిఎంసి 2022-23 సంవత్సరానికి గానూ ప్రవేశపెడుతోన్న 4061.90కోట్ల బడ్జెట్ ఒక చిత్తుకాగితం, అంకెల గారడీ అని సిపిఎం 78వ వార్డు కార్పొరేటర్ డాక్టర్ బి.గంగారావు అన్నారు.సిపిఎం నగర కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ…