పరారీలో కీచక ప్రధానోపాధ్యాయుడు
నల్గోండ ముచ్చట్లు:
నల్లగొండ జిల్లా చిట్యాల మండలం , పిట్టoపల్లి ప్రాథమిక పాఠశాలలో కీచక టీచర్ భాగోతం బయటపడింది. ప్రధానోపాధ్యాయుడు శేపూరి నర్సింహా విద్యార్థినిలపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నడంటూ విద్యార్థులు అందోళనకు దిగారు.…