వాయుగుండంగా మారిని అల్పపీడనం.
విశాఖపట్నం ముచ్చట్లు:
దక్షిణ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది. ఇది మరింత బలపడి తీవ్ర వాయుగుండంగా మారే సూచనలున్నాయని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం వెల్లడించింది.ప్రస్తుతం ఇది తమిళనాడులోని నాగపట్నంకు ఆగ్నేయంగా 390…