విశాఖ సాగరతీరంలో శివరాత్రి పూజలు
విశాఖపట్నం ముచ్చట్లు:
మహాశివరాత్రి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో శైవక్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. తెల్లవారుజాము నుంచే మహాశువుడ్ని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు.ప్రతీ ఏటా వైభవంగా మహాశివరాత్రి పర్వదినం సందర్బంగా…