ఈనెల 27న సుస్థిర వ్యవసాయ రైతు చైతన్య సదస్సు
హైదరాబాద్ ముచ్చట్లు:
రసాయన క్రిమిసంహారకాలు వాడుతూ చేస్తున్న వ్యవసాయం వల్ల పుడమికి జరుగుతున్న నష్టం, సాంప్రదాయ పద్ధతిలో వ్యవసాయం నిర్వహించడం ఎలా అనే అంశాలను రైతులకు వివరించేందుకు ఈనెల 27న వనపర్తి జిల్లా కేంద్రంలో రాష్ట్రస్థాయి సుస్థిర…