పామర్రులో టీడీపీ పర్యటన
పామర్రు ముచ్చట్లు:
తుపాన్ ప్రభావంతో నష్టపోయిన రైతులను ఆదుకో వడంలో ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందిందని టీడీపీ నేతలు మండిపడ్డారు.నష్టపోయిన రైతులను పరామర్శించేందుకు ప్రభుత్వానికి తీరిక కూడా లేదా అని ఆగ్రహం వ్యక్తం చేశారు.అసని తుపాన్…