తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలోకోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
తిరుచానూరు ముచ్చట్లు:
తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఫిబ్రవరి 8న ఏకాంతంగా జరుగనున్న రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకొని మంగళవారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం ఏకాంతంగా జరిగింది.ఇందులో భాగంగా ఉదయం…