ఇబ్రహీంపట్నం పరిధిలో కాల్పులు కలకలం.. ఇద్దరు రియల్టర్ల మృతి
హైదరాబాద్ ముచ్చట్లు:
రంగా రెడ్డి జిల్లాలోని ఇబ్రహీంపట్నం పరిధిలోని కర్ణంగూడ వద్ద కాల్పులు కలకలం సృష్టించాయి. స్కార్పియో కారులో వెళ్తున్న ఇద్దరు రియల్టర్లపై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. కాల్పుల్లో…