దుకాణాల్లో విజిలెన్స్ దాడులు…
ఏలూరు ముచ్చట్లు:
పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు నగరంలోని సత్రంపాడు ప్రాంతంలో గల కిరీటి జనరల్ స్టోర్, పద్మావతి మాల్, కె ఆర్.షాపింగ్ మాల్ దుకాణాల్లో విజులెన్సు ఆధికారులు దాడులు జరిపారు. వంట నూనె ఎమ్మార్పీ ధరలకంటే అధికంగా విక్రయిస్తున్నారనే…