పుంగనూరులో 12న వాలీబాల్ టోర్నమెంట్
పుంగనూరు ముచ్చట్లు:
పుంగనూరులోని బసవరాజ హైస్కూల్ మైదానంలో ఈనెల 12న జిల్లా స్థాయి వాలీబాల్ టోర్నమెంట్ను పట్టణ వాలీబాల్ క్రీడాకారులు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు ముష్టక్, చంద్ర తెలిపారు. గురువారం వారు మాట్లాడుతూ రెండు రోజులు…