వాడరేవు సముద్రతీరంలో ఇద్దరు గల్లంతు
ఒంగోలు ముచ్చట్లు:
సరదాగా గడిపేందుకు సముద్ర తీరానికి వెళ్లారు. స్నానం చేస్తుండగా ఉద్ధృతంగా అలలు వచ్చాయి. ఆ తాకిడికి తట్టుకోలేక ముగ్గురు విద్యార్థులు నీళ్లలో కొట్టుకుపోయారు. ఒకరిని కాపాడగా.. మరో ఇద్దరు గల్లంతయ్యారు. స్నేహితులతో కలిసి…