ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ స్కూలును ఆకస్మికంగా సందర్శించిన జిల్లాపరిషత్ చైర్మన్ శ్రీనివాసులు
బైరెడ్డిపల్లి ముచ్చట్లు:
బైరెడ్డిపల్లి మండలము లోని కమ్మనపల్లి నందు గల ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ స్కూలును ఆకస్మికంగా సందర్శించి,తరగతి గదులకు వెళ్లి, విద్యార్థులతో ముచ్చటించి, విద్యా బోధన, పారిశుధ్యం, కనీస వసతులు గురించి విద్యార్థులను…