పుంగనూరులో ఇంటర్మీడియట్ పరీక్షలకు 25 మంది గైర్హాజరు
పుంగనూరు ముచ్చట్లు:
ఇంటర్మీడియట్ ద్వీతీయ సంవత్సరం పరీక్షలకు 25 మంది విద్యార్థులు గైర్హజరైయ్యారు. బుధవారం పట్టణంలో మూడు సెంటర్లలో పరీక్షలను పర్యవేక్షణాధికారులు రెడ్డెప్ప, కమలాకర్, విజయకుమారి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఇందులో మూడు సెంటర్లలో మొ త్తం 730 మంది పరీక్షలు రాయాల్సి ఉండగా 25 మంది విద్యార్థులు హాజరుకాలేదు. పరీక్షలు సజావుగా సాగినట్లు వారు తెలిపారు.

Tags; 25 people were absent for intermediate exams in Punganur
