Natyam ad

30 న రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి మదనపల్లె రాక

మదనపల్లె ముచ్చట్లు:

రాష్ట్ర ముఖ్యమంత్రి   వైయస్ జగన్ మోహన్ రెడ్డి  30వ తేది మదనపల్లి పర్యటన సందర్భంగా బీటీ కాలేజ్ గ్రౌండ్ హెలిప్యాడ్ మరియు టిప్పు సుల్తాన్ గ్రౌండ్ వేదిక వద్ద జరుగుతున్న ఏర్పాట్ల పనులను పరిశీలించిన రాష్ట్ర విద్యుత్, అటవీ, భూగర్భగనుల శాఖ మంత్రి  పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి , ముఖ్యమంత్రి  కె. నారాయణస్వామి , రాజంపేట చిత్తూరు పార్లమెంటు సభ్యులు  పెద్దిరెడ్డి వెంకట మిధున్ రెడ్డి,   ఎన్.రెడ్డప్ప, సీఎం టూర్ ప్రోగ్రాం కో ఆర్డినేటర్ తలశిల రఘురాం, ఎమ్మెల్యేలు  పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి,  నవాజ్ భాష, రాయచోటి ఎమ్మెల్యే మరియు  అన్నమయ్య జిల్లా వైఎస్ఆర్సిపి అధ్యక్షులు శ్రీకాంత్ రెడ్డి, జిల్లా కలెక్టర్ గిరీష, మదనపల్లె ఆర్డిఓ మురళి తదితరులు.

Post Midle

 

Tags: 30 State Chief Minister YS Jagan Mohan Reddy’s arrival at Madanapalle

Post Midle