Browsing Category

Crime

ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం ఆపాలని ఐక్యరాజ్యసమితి తీర్మానం

-అనుకూలంగా 141 సభ్య దేశాలు తీర్మాణం -ఓటింగ్‌కు భారత్‌ సహా 35 దేశాలు దూరం న్యూయార్క్‌  ముచ్చట్లు: ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం ఆపాలని ఐక్యరాజ్యసమితి తీర్మానం చేసింది. ఉక్రెయిన్‌ ప్రాదేశిక సమగ్రత, సార్వభౌమాధికారాన్ని సమర్ధిస్తూ…

ర‌ష్యా దాడి…. ఉక్రెయిన్ నుంచి 10 ల‌క్ష‌ల మంది వ‌ల‌స‌..

న్యూయార్క్‌ ముచ్చట్లు: ర‌ష్యా దాడితో ఉక్రెయిన్ నుంచి భారీ సంఖ్య‌లో జ‌నం వ‌ల‌స వెళ్తున్నారు. గ‌డిచిన ఏడు రోజుల్లోనే ఆ దేశం నుంచి ప‌ది ల‌క్ష‌ల మంది వీడిన‌ట్లు ఐక్య‌రాజ్య‌స‌మితి తెలిపింది. వ‌ల‌స బాట ప‌ట్టిన జ‌న‌మంతా స‌మీప దేశాల‌కు…

ఉక్రెయిన్‌పై యుద్ధాన్ని ఆపాల‌ని ర‌ష్యా అధ్య‌క్షుడు పుతిన్‌ను ఆదేశించ‌గ‌ల‌మా!!

-  సుప్రీంకోర్టు చీఫ్ జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ నిర్వేదం న్యూఢిల్లీ  ముచ్చట్లు: ఉక్రెయిన్‌పై యుద్ధాన్ని ఆపాల‌ని ర‌ష్యా అధ్య‌క్షుడు పుతిన్‌ను ఆదేశించ‌గ‌ల‌మా అని సుప్రీంకోర్టు చీఫ్ జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ నిర్వేదం వ్య‌క్తం చేశారు.  ఓ…

గన్నవరంలో టీడీపీకి దిక్కెవరు..?

విజయవాడ ముచ్చట్లు: కృష్ణా జిల్లాలోని గన్నవరం నియోజకవర్గం రాజకీయ చైతన్యానికి పెట్టింది పేరు. కమ్యూనిస్టు అగ్రనేత పుచ్చలపల్లి సుందరయ్య వంటి నేతలు ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గం ఇది. అయితే.. మిగతా నియోజకవర్గాలన్నీ వేరు, గన్నవరం వేరు అన్నట్లు…

తెలుగు రాష్ట్రాల్లో ఫిబ్రవరి నెలలో జీఎస్టీ వసూళ్లు

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో రూ.3,157 కోట్లు, తెలంగాణలో రూ.4,113 కోట్ల వాసులు న్యూఢిల్లీ  ముచ్చట్లు: రెండు తెలుగు రాష్ట్రాల్లో ఫిబ్రవరి నెలలో జీఎస్టీ వసూళ్లు పెరిగాయి. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో రూ.3,157 కోట్ల జీఎస్టీ వసూలైంది. ఇది…

నేడు ఉక్రెయిన్ రష్యా మధ్య రెండో దఫా చర్చలు..

రష్యా ముచ్చట్లు: రష్యా, ఉక్రెయిన్‌ మధ్య రెండో దఫా శాంతి చర్చలు (Peace talks) నేడు జరగనున్నాయి. బెలారస్‌లోని గోమెల్‌ పట్టణంలో సోమవారం ఇరుదేశాల అధికారులు జరిపిన చర్చలు ఎటువంటి ఫలితం లేకుండా అసంపూర్తిగా ముగిసిన విషయం తెలిసిందే.ఈ…

రోజురోజుకు గ‌ణ‌నీయంగా త‌గ్గిపోతున్న క‌రోనా పాజిటివ్ కేసులు

న్యూఢిల్లీ  ముచ్చట్లు: దేశంలో క‌రోనా వైర‌స్ వ్యాప్తి త‌గ్గుముఖం ప‌ట్టింది. రోజురోజుకు క‌రోనా పాజిటివ్ కేసులు గ‌ణ‌నీయంగా త‌గ్గిపోతున్నాయి. గ‌డిచిన 24 గంట‌ల్లో అతి త‌క్కువ సంఖ్య‌లో పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి. కొత్త‌గా 6,915…

ఐక్యరాజ్య సమితి సర్వప్రతినిధి సభలో రష్యా, ఉక్రెయిన్‌ ప్రతినిధుల మధ్య తీవ్ర వాగ్వాదం

రష్యా ముచ్చట్లు: పరస్పరం ఇరు దేశాల ప్రతినిధులు విమర్శలు చేసుకున్నారు. దీంతో సమావేశంలో కొద్దిసేపు ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఉక్రెయిన్​లో చోటు చేసుకున్న తీవ్రమైన పరిస్థితులను ఉక్రెయిన్‌ రాయబారి సెర్గి చదివి వినిపించారు. అయితే ఆయన చేసిన…

ముందుకు సాగని ఈ నామ్.

నల్గొండ ముచ్చట్లు: రైతులు పండించిన పంటలు దేశంలో ఎక్కడైనా అమ్ముకునే వీలును కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం 14 ఏప్రిల్2016 లో  ఈ–-నామ్ ప్రవేశపెట్టింది. రాష్ట్రంలో ఉన్న 180 వ్యవసాయ మార్కెట్ లలో 44 మార్కెట్లను ఇందుకు ఎంపిక చేశారు. అనంతరం మరో 13…

ఎదురుకాల్పుల్లో ఇద్దరు మహిళా మావోయిస్టుల మృతి.

బీజాపూర్ ముచ్చట్లు: ఛత్తీస్ ఘడ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లా, దుర్దాకీ కొండ ప్రాంతంలో భద్రతా బలగాలకు,మావోయిస్టులకు ఎదురుకాల్పులు జరిగాయి. ఘటనలో ఇద్దరు మహిళా మావోయిస్టులు మృతి చెందాడరు. ఘటనా స్థలం వద్ద ఒక 12 బోర్ గన్, ఒక పిస్టల్,…