ఆటో ను డీకొన్న మినీ బస్సు.. ఒకరు దుర్మరణం
నిమ్మనపల్లి ముచ్చట్లు:
మదనపల్లి- నిమ్మనపల్లె రహదారి లోని దిగువ మాచిరెడ్డి పల్లి వద్ద ఆటో ను డీకొన్న మినీ బస్సు.. ఒకరు అక్కడి కక్కడే దుర్మరణం మరో ఇద్దరి పరిస్థితి విషమం. సంఘటన స్థలానికి చేరుకున్న ఎస్సై రామకృష్ణ.. గాయపడ్డ వారిని నిమనపల్లి 108 వాహనంలో మదనపల్లి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు.. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Tags: A mini bus collided with an auto.. one died
