Natyam ad

పుంగనూరు కవులకు సన్మానం

పుంగనూరు ముచ్చట్లు:

పట్టణంలోని తెలుగుబాషాభిమానంతో పలురచనలు చేస్తున్న కవులకు గంగవరం మండలంలోని ప్రైవేటు కళాశాలలో సన్మానం నిర్వహించారు. ఆదివారం అంతర్జాతీయ మాతృభాషదినోత్సవాన్ని పురస్కరించుకుని పట్టణానికి చెందిన సాల్వరాజు సతీష్‌కుమార్‌ , హసీనాబేగం , గంగులమ్మ, వాహిదారహిమాన్‌, గాయిత్రిదేవి లకు తెలుగుసాహిత్య సంస్కతి వ్యవస్థాపకులు తులసినాథంనాయుడు, పుష్పదంపతుల ఆధ్వర్యంలో సన్మానాలు చేసి , వారి సేవలను కొనియాడారు.

Post Midle

 

Tags: A tribute to the Poets of Punganur

Post Midle