వైవి సుబ్బారెడ్డికి ఘన స్వాగతం
విశాఖ ముచ్చట్లు:
విశాఖ విమానాశ్రయం చేరుకున్న టిటి డి చైర్మన్ మూడు జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి కి పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ త్వరలోనే రాష్ట్ర ముఖ్య మంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి జగన్ మోహన్ రెడ్డి విశాఖ నుంచి పాలన సాగిస్తారని,న్యాయ సమస్యలు అడ్డం కులు తొలగి త్వరలోనే విశాఖ పరిపా లన రాజధాని అవుతుందని మూడు జిల్లాల రీజినల్ కోఆర్డినేటర్ వై వి సుబ్బారెడ్డి పేర్కొన్నారు.
Tags: A warm welcome to YV Subbareddy