Natyam ad

వాహనం ఢీకొని మహిళ మృతి

గుంటూరు ముచ్చట్లు:


యడ్లపాడు మండలం తిమ్మాపురం జాతీయ రహదారిపై మంగళవారం వాహనం ఢీకొని మహిళ మృతి చెందింది. తిమ్మాపురం హైవే జంక్షన్ సమీపంలో ఉన్న చర్చి ఎదురుగా రోడ్డు దాటుతున్న కాలనీకి చెందిన మరియమ్మను చిలకలూరిపేట వైపు వెళ్లే గుర్తుతెలియని కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో మరియమ్మ అక్కడికక్కడే మృతి చెందింది. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు దర్యాప్తు చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం మహిళ మృతి దేహాన్ని చిలకలూరిపేట ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించారు.

 

Tags: A woman died after being hit by a vehicle

Post Midle
Post Midle