పుంగనూరులో యువకుడు మృతి
పుంగనూరు ముచ్చట్లు:
పట్టణంలోని మంగళం కాలనీకి చెందిన గంగులప్ప కుమారుడు శ్రీనాథ్(26) అనే యువకుడు అనుమానస్ప స్థితిలో మృతి చెందిఉండటాన్ని ప్రజలు కనుగొన్నారు. ఆదివారం పట్టణ సమీపంలోని ఎన్జీవో కాలనీ వద్ద గల కుంటలో శవం కుల్లిపోయి ఉండటాన్ని గమనించి ప్రజలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్ఐ మోహన్కుమార్ సంఘన స్థలాన్ని సందర్శించి, శవాన్ని పోస్టుమార్టంకు తరలించి దర్యాప్తు చేస్తున్నారు.కాగా శ్రీనాథ్ను హత్యచేశారని ఆరోపిస్తూ మాలమహానాడు అధ్యక్షుడు అశోక్ ఆరోపించి , స్టేషన్ ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు.
Tags: A young man died in Punganur