Natyam ad

అబివన గ్యాధీ జగనన్న

పుంగనూరు ముచ్చట్లు:

రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి అబినవ గ్యాధీ అని వైఎస్సార్‌సీపీ నాయకుడు శ్రీనారెడ్డి తెలిపారు. సోమవారం సాయంత్రం ఎన్నికల ప్రచారంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో కలసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా   అనీషారెడ్డి, శ్రీనాథరెడ్డి మాట్లాడారు. సచివాలయ వ్యవస్థ ప్రజలకు ఎంతగానో సేవలు అందిస్తోందన్నారు. బాపూజి కన్న కళలు జగనన్నతో సాకారమైందన్నారు. ఇలాంటి సేవలను చూసి పార్టీలో చేరామన్నారు. అనీషారెడ్డి మాట్లాడుతూ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఉన్న ప్రజాధరణ చూసి ఆయన వద్ద రాజకీయాలు నేర్చుకోవాలని కోరిక ఉండేదన్నారు. కానీ పరిస్థితులు ఈనాటికి కలిసి రావడం జరిగిందన్నారు. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు, ఆయనకు వస్తున్న ప్రజాధరణ ఎవరికి లేదన్నారు. నవరత్నాలతో ప్రజల జీవనరేఖలు మార్చివేసిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి అని కొనియాడారు.

 

Post Midle

Tags; Abivana Gyadhi Jagananna

Post Midle