Natyam ad

అదనపు పెన్షన్లు మంజూరు చేయాలి

పుంగనూరు ముచ్చట్లు:

 

విశ్రాంత ఉద్యోగుల ఖాతాకు జమ కావాల్సిన అదనపు పెన్షన్లను తక్షణమే విడుదల చేయాలని సంఘ అధ్యక్షుడు చెంగారెడ్డి కోరారు. సోమవారం విశ్రాంత ఉద్యోగులతో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ పీఆర్సీ బకాయిలు వెంటనే జమచేయాలన్నారు. ఈ సమావేశంలో విశ్రాంత ఉద్యోగులు భరత్‌భూషణ్‌, కేశవరెడ్డి, చంద్రశేఖర్‌, రమేష్‌, ఈశ్వర్‌కుమార్‌రెడ్డి, గంగులమ్మ, లీలావతమ్మ తదితరులు పాల్గొన్నారు.

 

Tags: Additional pensions should be granted

Post Midle
Post Midle