అనారోగ్యంతో విద్యుత్ శాఖ ఏఈ భార్య మృతి
రామసముద్రం ముచ్చట్లు:
అనారోగ్యంతో రామసముద్రం విధ్యుత్ శాఖ ఏఈ మస్తాన్ భార్య హసీనా (38) అనారోగ్యంతో గురువారం మృతి చెందారు. హసీనా గత కొంతకాలంగాఅనారోగ్యంతో బాధపడుతూ బెంగళూరు లోని అపోలో హాస్పిటల్స్ లో చికిత్స పొందుతూ ఉండేది. అయితే గురువారం మృతిచెందారు. హసీనా మరణవార్త విన్న మండలంలోని నాయకులు, విద్యుత్ శాఖ, ఇతర శాఖల అధికారులు సంతాపం వ్యక్తం చేశారు. పలువురు ఏఈను పరామర్శించి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.
Tags: AE’s wife died due to illness