Natyam ad

మార్చిలో ఏపీ ఎన్నికల నోటిఫికేషన్-ముకేష్ కుమార్ మీనా..

అమరావతి ముచ్చట్లు:

 

ఏపీలో సాధారణ ఎన్నికల నిర్వహణకు మార్చిలో నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందని రాష్ట్ర ఎన్నికల అధికారి ముకేష్ కుమార్ మీనా వెల్లడి..

Post Midle

రాష్ట్రంలో ముసాయిదా ఓటర్ల జాబితాపై డిసెంబర్ 9 వరకు ఎవరైనా అభ్యంతరాలను తెలియజేయవచ్చని సూచించారు.

డిసెంబర్ 26లోగా అభ్యంతరాలను పరిష్కరించి.. ఆ తర్వాత తుది ఓటర్ల జాబితాను జనవరి 5న ప్రకటిస్తాం..

మొత్తం 10 లక్షల బోగస్ ఓట్లను గుర్తించి, తొలగించం..

 

Tags: AP Election Notification in March – Mukesh Kumar Meena..

Post Midle