Natyam ad

ఏపీ ఇంటర్ పరీక్షలు షురూ

విజయవాడముచ్చట్లు:

ఏపీలో బుధవారం నుండి ఇంటర్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా 1,489 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసారు. 4,84,197 మంది ఫస్టియర్ విద్యార్థులు, 5,19,793 మంది సెకండియర్ విద్యార్థులు పరీక్షలకు అవుతున్నారు.  ఏప్రిల్ 4వ తేదీకి పరీక్షలు  ముగియనున్నాయి.

Post Midle
Post Midle