సింహ వాహనంపై శ్రీరామచంద్రమూర్తి తేజోవిలాసం

తిరుపతి ముచ్చట్లు: తిరుపతి శ్రీ కోదండరామస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడో రోజు బుధవారం ఉదయం సింహ వాహనంపై స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం 8 నుండి 9.30 గంటల వరకు వాహనసేవ వైభవంగా జరిగింది.సింహం పరాక్రమానికి,…

రూ 4,411.68 కోట్లతో టీటీడీ 2023-24 బడ్జెట్ – టీటీడీ ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డి

- కోవిడ్ తరువాత గణనీయంగా పెరిగిన హుండీ ఆదాయం, బ్యాంకు వడ్డీ రేట్లు - వర్చువల్ సేవలను కొనసాగిస్తాం - వేసవిలో మూడు నెలలు వి ఐ పి లు రెఫరల్స్ లెటర్లు తగ్గించాలి - సామాన్య భక్తుల దర్శనం కోసం శ్రీవాణి టికెట్ల సంఖ్య కూడాకుదిస్తాం…

తిరుమలలో 57,559 వేల మందికి శ్రీవారి దర్శనం

తిరుమల ముచ్చట్లు: తిరుమల శ్రీవారిని బుధవారం ఉదయం వరకు 57,559 వేల మంది దర్శించుకున్నట్లు ఈవో ధర్మారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఇందులో స్వామివారికి తలనీలాలు సమర్పించిన వారు 18,150 వేల మంది ఉన్నారు. స్వామివారి ఆదాయం రూ.4.26 కోట్లు…

పుంగనూరులో ఉగాధి సంబరాలు

పుంగనూరు ముచ్చట్లు: తెలుగువారి తొలి పండుగ ఉగాధిని పురస్కరించుకుని పట్టణంలోని పలు ఆలయాలలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. బుధవారం శ్రీకళ్యాణ వెంకటేశ్వరస్వామి ఆలయము, శ్రీకాశీవిశ్వేశ్వరస్వామి ఆలయము, శ్రీవాసవిదేవి ఆలయము,…

పుంగనూరులో రంజాన్‌ ఉపవాస దీక్షలు ప్రారంభం

పుంగనూరు ముచ్చట్లు: రంజాన్‌ పర్వదిన ఉపవాస దీక్షలను ముస్లింలు గురువారం వేకువజాము నుంచి ప్రారంభించారు. పట్టణంలోని ముస్లింలు వేకువజామున 4:59 నిమిషాల నుంచి పవిత్ర రంజాన్‌ తొలి దీక్షలు ప్రారంభించారు. సాయంత్రం 6:31 నిమిషాలకు పవిత్రమైన…

తెలుగు ప్రజలకు టీటీడీ చైర్మన్ , ఈవో  శోభకృత్ నామ సంవత్సర శుభాకాంక్షలు

తిరుమల ముచ్చట్లు: తెలుగు నూతన సంవత్సరాది శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది పర్వదినం సందర్భంగా టీటీడీ చైర్మన్   వైవి సుబ్బారెడ్డి , ఈవో   ఎవి ధర్మారెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఉగాది పర్వదినాన్ని…

దాస్ కా ధమ్కీ’ కోసం నిజాయితీగా పని చేశా. చాలా రిస్కులు తీసుకున్నా. ఈ సినిమా నా

జీవితాన్ని మారుస్తుంది: ప్రీరిలీజ్ ప్రెస్ మీట్ లో విశ్వక్ సేన్ డైనమిక్ హీరో విశ్వక్ సేన్ తొలి పాన్ ఇండియా చిత్రం ‘దాస్ కా ధమ్కీ’. విశ్వక్ సేన్ ఈ చిత్రానికి కథానాయకుడు, దర్శకుడు,…

అన్నమయ్య సామాజిక కవి : ఆచార్య కె.సర్వోత్తమరావు

తిరుపతి ముచ్చట్లు: అన్నమయ్య సాహిత్యం విలక్షణమైందని, వారిని సామాజిక కవిగా, ఆలయకవిగా, అనుభూతి కవిగా పేర్కొనవచ్చని ఎస్వీయూ విశ్రాంతాచార్యులు ఆచార్య కె.సర్వోత్తమరావు అన్నారు. తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో జరుగుతున్న   తాళ్లపాక…

రినాధరావు నక్కిన, ఐరా క్రియేషన్స్ ప్రొడక్షన్ నెం 5 అనౌన్స్ మెంట్

ముచ్చట్లు: ల్ డైరెక్టర్ త్రినాథరావు నక్కిన అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా సినిమాలు చేయడంలో స్పెషలిస్ట్. ఆయన గత చిత్రం ధమాకా 2022లో బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌లలో ఒకటిగా నిలిచింది. ప్రముఖ నిర్మాణ సంస్థ ఐరా…