అభివృద్ధి చేసి ఓట్లు అడుగుతున్నాం -రాష్ట్ర జానపదకళల సంస్థ చైర్మన్ నాగభూషణం
పుంగనూరు ముచ్చట్లు:
నలబై సంవత్సరాలుగా జరగని అభివృద్ధిని నాలుగన్నరేళ్లలో చేసి, ఓట్లు అడుతున్నామని దీనిని ప్రజలందరు గుర్తించి వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి రెండవ సారి అధికారం ఇవ్వాలని రాష్ట్ర జానపదకళల సంస్థ చైర్మన్ కొండవీటి నాగభూషణం…