అభివృద్ధి చేసి ఓట్లు అడుగుతున్నాం -రాష్ట్ర జానపదకళల సంస్థ చైర్మన్‌ నాగభూషణం

పుంగనూరు ముచ్చట్లు: నలబై సంవత్సరాలుగా జరగని అభివృద్ధిని నాలుగన్నరేళ్లలో చేసి, ఓట్లు అడుతున్నామని దీనిని ప్రజలందరు గుర్తించి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వానికి రెండవ సారి అధికారం ఇవ్వాలని రాష్ట్ర జానపదకళల సంస్థ చైర్మన్‌ కొండవీటి నాగభూషణం…

కాలుష్యరహిత విద్యుత్‌ రాష్ట్రానికి మేలు చేస్తుంది- సీఎం జగన్

అమరావతి ముచ్చట్లు: ఆంధ్రప్రదేశ్‌లో ఇంధన రంగానికి సంబంధించి పలు ప్రారంభోత్సవాలు, పలు ప్రాజెక్టుల పనులకు వర్చువల్‌ పద్ధతిలో సీఎం వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి శంకుస్థాపన చేశారు.12 సబ్‌స్టేషన్లను ఇవాళ ప్రారంభిస్తున్నాం, 16 సబ్‌స్టేషన్లకు…

1న శ్రీ సుబ్రమణ్యేశ్వరస్వామి విగ్రహ ప్రతిష్ట

పుంగనూరు ముచ్చట్లు: పట్టణంలోని వాసవి అమ్మవారి ఆలయంలో శ్రీ సుబ్రమణ్యేశ్వరస్వామి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం డిసెంబర్‌ 1న నిర్వహిస్తున్నట్లు ఆర్యవైశ్య సంఘ అధ్యక్షుడు బాలసుబ్రమణ్యం తెలిపారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఆలయ…

పల్లె ప్రజల ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి – ఎంపీపీ భాస్కర్‌రెడ్డి

పుంగనూరు ముచ్చట్లు: గ్రామీణ ప్రాంతాల్లో వర్షాలు కారణంగా రకరకాల జ్వరాలు సోకడంతో వైద్యసిబ్బంది సకాలంలో సేవలు అందించాలని ఎంపీపీ అక్కిసాని భాస్కర్‌రెడ్డి ఆదేశించారు. మంగళవారం ముడిబాపనపల్లె ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఎంపీడీవో నారాయణతో…

వీధి కుక్కల వీరంగం – నలుగురిపై దాడి తీవ్ర గాయాలు

వీధి కుక్కలను నియంత్రించడంలో అధికారులు విఫలం - జనసేన నెలకు సగటున 85 మంది కుక్కకాటు భారిన పడుతున్న చర్యలు శూన్యం గోనెగండ్ల ముచ్చట్లు: మండల  కేంద్రంలో కుక్కకాటు భారిన పడుతున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతున్న ప్రభుత్వ…

శూద్రులు, అతి శూద్రుల కోసం వి ద్యను అందించిన అక్షర జ్యోతి పూలే

జడ్చర్ల  ముచ్చట్లు: మహాత్మ జ్యోతిబాపూలే 126వ వర్ధంతి పురస్కరించుకొని జడ్చర్ల మండల పరిధిలోని బూరుగుపల్లి గ్రామంలో  పులి విగ్రహానికి బీసీ సేన రాష్ట్ర అధ్యక్షులు బూరుగుపల్లి కృష్ణ యాదవ్ పూలమాలలు వేసిఘనంగా నివాళులర్పించారు. అనంతరం…

54వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (IFFI)లో తెలుగు ఒరిజినల్ సిరీస్ ‘ధూత’ ను ప్రదర్శించిన…

హైదరాబాద్ ముచ్చట్లు: హీరో నాగ చైతన్య అక్కినేని, పార్వతి తిరువోతు, నిర్మాత శరత్ మరార్, దర్శకుడు విక్రమ్ కె. కుమార్ హాజరైన ఈ సిరీస్ ప్రీమియర్ ప్యాక్డ్ హౌస్‌తో ప్రారంభమై, ప్రతిష్టాత్మక ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రేక్షకులను ఆశ్చర్యపరిచింది.…

నేషనల్ క్రష్ రశ్మిక మందన్న లీడ్ రోల్ లో గీతా ఆర్ట్స్, మాస్ మూవీ మేకర్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్…

హైదరాబాద్ ముచ్చట్లు: అనౌన్స్ మెంట్ నుంచే సినీ ప్రియుల్లో ఆసక్తిని కలిగించింది నేషనల్ క్రష్ రశ్మిక మందన్న ప్రధాన పాత్రలో నటిస్తున్న "ది గర్ల్ ఫ్రెండ్" సినిమా. ఈ సినిమాను ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్, మాస్ మూవీ…

చంద్రబాబు బెయిల్ రద్దు కేసు విచారణ డిసెంబర్ 8 కి వాయిదా

న్యూ ఢిల్లీ ముచ్చట్లు: చంద్రబాబు బెయిల్ రద్దు కోరుతూ సుప్రీంలో సీఐడీ వేసిన పిటిషన్పై విచారణ మంగళవారం జరిగింది. చంద్రబాబుకు హైకోర్టు ఇచ్చిన బెయిల్ను సవాల్ చేస్తూ సీఐడీ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.  డిసెంబర్ 8 లోపు కౌంటర్ దాఖలు…

బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీలో మూడురోజుల పాటు వర్షాలు

విశాఖపట్నం  ముచ్చట్లు: బంగాళాఖాతంలో దక్షిణ అండమాన్‌ సమీపంలోని మలక్కా జలసంధి ప్రాంతంలో  మంగళవారం అల్పపీడనం ఏర్పడినట్లు అమరావతి వాతావరణ కేంద్రం సంచాలకులు ఓ ప్రకటనలో తెలిపారు.ఇది పశ్చిమ-వాయవ్య దిశగా కదులుతూ బుధవారం నాటికి ఆగ్నేయ…