-మూడవరోజు హంసవాహానంపై భక్తులకు దర్శనమిచ్చిన ఆది దంపతులు Date:08/03/2021 శ్రీశైలం ముచ్చట్లు: ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలం మహాక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సంబరాలు అంబరాన్నంటాయి మూడవరోజు హంస వాహనంపై మల్లికార్జునస్వామి సమేతుడై సర్వాలంకార భూషితుడిగా భక్తులకు
Read moreAuthor: admin

పోలవరం, విశాఖ ఉక్కు కోసం పార్లమెంట్లో పోరాడుతాం-వైయస్ఆర్సీపీ లోక్సభ పక్ష నేత మిథున్రెడ్డి
Date:08/03/2021 విజయవాడ ముచ్చట్లు: పోలవరం ప్రాజెక్టుకు సవరించిన అంచనాల ప్రకారం నిధులు కేటాయించాలని, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పార్లమెంట్లో పోరాడుతామని వైయస్ఆర్సీపీ లోక్సభ పక్ష నేత మిథున్రెడ్డి తెలిపారు. సోమవారం లోక్సభ
Read moreమహిళా రైతులను అడ్డుకున్న పోలీసులు
Date:08/03/2021 విజయవాడ ముచ్చట్లు: ప్రకాశం బ్యారేజ్ పై భారీగా పోలీసులు మోహరించారు. మహిళా దినోత్సవం నేపథ్యంలో అమ్మవారిని దర్శించునేందుకు వెళుతున్న మహిళలను పోలీసులు అడ్డుకున్నారు. ప్రకాశం బ్యారేజ్పై సామాన్యుల రాకపోకలపై పోలీసులు ఆంక్షలు విధించారు.
Read moreనోముల ఫ్యామిలీకే టిక్కెట్
Date:08/03/2021 నల్గొండ ముచ్చట్లు: నాగార్జున సాగర్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య మరణంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఇప్పటికే దుబ్బాక ఉప ఎన్నికలో ఘోర పరాజయం మూటగట్టుకున్న టీఆర్ఎస్.. అభ్యర్థి ఎంపికపై ఆచితూచి అడుగులేస్తోంది. ఎన్నికల
Read moreకేరళపై జాతీయ పార్టీల కన్ను
Date:08/03/2021 తిరువనంతురం ముచ్చట్లు: కేరళ అసెంబ్లీ ఎన్నికలకు ముహూర్తం ఖరారైన విషయం తెలిసిందే. ఏప్రిల్ ఆరున ఒకే విడతలో ఎన్నికలు జరగబోతున్నాయి. మే రెండున ఫలితాలు రాబోతున్నాయి. ఉత్తరాదిలో క్రమంగా తన పట్టు కోల్పోతున్న
Read moreఓవైసీ… కేజ్రీ లు ఎవరికి లాభం..ఎవరికి నష్టం
Date:08/03/2021 న్యూఢిల్లీ ముచ్చట్లు: దేశ వ్యాప్తంగా ఇప్పుడు ఈ ఇద్దరి నేతల గురించి చర్చ జరుగుతుంది. ఈ ఇద్దరూ బీజేపీకి పరోక్షంగా ఉపయోగపడుతున్నారా? లేదా? కాంగ్రెస్ ను మరింత దిగజార్చేందుకు ఈ రెండు పార్టీలు
Read moreరాహుల్… దారెటు
Date:08/03/2021 తిరువనంతపురం ముచ్చట్లు: అది మోదీ, అమిత్ షాల ఇలాకా. అక్కడ ఎంత జాగ్రత్తగా ఉండాలి? ఎలాంటి వ్యూహరచన చేయాలి? కానీ కాంగ్రెస్ మాత్రం తప్పుడు నిర్ణయాలతో తనకు అనుకూలంగా ఉన్న ఓటు బ్యాంకును
Read moreఅటు విశాఖ… ఇటు అమరావతి…
Date:08/03/2021 విజయవాడ ముచ్చట్లు: అమరావతి గ్రాఫిక్స్ రాజధాని, అక్కడ కట్టింది ఏమీ లేదు. అంతా టీడీపీ వారితోనే నింపేసిన ప్రాంతం అంటూ వైసీపీ నేతలు గత రెండేళ్ళుగా చెబుతూ వచ్చారు. కానీ హఠాత్తుగా అమరావతిలో
Read more