-తీరనున్న నోట్ల రద్దు కష్టాలు Date:07/04/2018 శ్రీకాకుళం ముచ్చట్లు: రెండేళ్ల నుంచి ఎదుర్కొంటున్న నోట్ల రద్దు కష్టాల తీరనున్నాయి. మార్చి 27వ తేదీన రిజర్వు బ్యాంకు నుంచి రూ.115 కోట్లు జిల్లాకు వచ్చింది. ఈ మొత్తాన్ని
Read moreAuthor: admin

పెద్దపంజాణిలో వడదెబ్బ నివారణపై అవగాహన కార్యక్రమం
Date:06/04/2018 పెద్దపంజాణి ముచ్చట్లు: పెద్దపంజాణి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆసుపత్రి వైద్యాధికారి రవిశంకర్ ఆద్వర్యంలో వడదెబ్బ నివారణపై ప్రజలకు అవగాహన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో సిహెచ్ఓ అమర, ఎంపిహెచ్ఎస్ శ్యామ్, ఎపిఎంఓ నాగరాజు,
Read moreప్రతి ఒక్కరి హెల్త్ ప్రొఫైల్ నమోదు
Date:06/04/2018 హైద్రాబాద్ ముచ్చట్లు: హైద్రాబాద్ నగరంలో బస్తీ దవాఖానాలు ప్రారంభమయ్యాయి. మల్కాజ్గిరిలోని బీజేఆర్ నగర్లో బస్తీ దవాఖానను వైద్యారోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి, ఐటీ, పురపాలిక శాఖ మంత్రి కేటీఆర్ కలిసి ప్రారంభించారు. మలక్పేటలోని గడ్డిఅన్నారంలో,
Read moreసల్మాన్ బెయిల్ పై తీర్పు వాయిదా
Date:06/04/2018 ముంబై ముచ్చట్లు: బాలీవుడ్ సూపర్స్టార్ సల్మాన్ఖాన్ తరఫున లాయర్లు వేసిన బెయిల్ పిటిషన్పై విచారణను జోధ్పూర్ కోర్టు శనివారానికి వాయిదా వేసింది. ఈ బెయిల్ పిటిషన్పై ఇరు వర్గాల వాదనలను విన్న న్యాయమూర్తి.. శనివారం
Read more
జనసేన ఎఫెక్ట్ తోనే నిరసనలు, ఆందోళనలు
Date:06/04/2018 విజయవాడ ముచ్చట్లు: ఏపీ విభజన హామీల అమలుపై వామపక్షాలతో కలిసి ఉద్యమాలు చేస్తోన్న జనసేన అధినేత, నటుడు పవన్ కల్యాణ్ శుక్రవారం నిర్వహించిన పాదయాత్రలో పాల్గొన్నారు. విజయవాడలోని బెంజిసర్కిల్ నుంచి రామవరప్పాడు వరకు జాతీయ
Read moreపార్లమెంట్ నిరవధిక వాయిదా
Date:06/04/2018 న్యూఢిల్లీ ముచ్చట్లు: పార్లమెంట్ రెండో దఫా బడ్జెట్ సమావేశాలు ముగిశాయి. రాజ్యసభ 30 రోజులు సమావేశమైంది. కానీ అందులో 44 గంటలు మాత్రమే సభ జరిగింది. మరో 121 గంటల పాటు రాజ్యసభ సమావేశాలు
Read more
టీడీపీ ఎంపీల నిరసన…
-పార్లమెంట్ లో హై డ్రామా Date:06/04/2018 న్యూఢిల్లీ ముచ్చట్లు: ప్రత్యేక హోదా కోసం బడ్జెట్ రెండో దశ సమావేశాల ప్రారంభం నుంచి టీడీపీ ఎంపీలు పార్లమెంట్ ప్రాంగణంలో నిత్యం చేస్తున్న నిరసనలు ఈ రోజు ముగింపునకు
Read more
దళితుల సమస్యలను తెలుసుకోవడానికే ళితతేజం – తెలుగుదేశం కార్యక్రమం
Date:06/04/2018 పెద్దపంజాణి ముచ్చట్లు: దళితుల సమస్యలను తెలుసుకోవడానికే తెదేపా ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా దళితతేజం – తెలుగుదేశం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు ఎంపీపీ మురళీకృష్ణ అన్నారు. మండల పరిధిలోని అమ్మరాజుపల్లె, బ్రాహ్మణ పల్లె, నెర్నిపల్లె దళితవాడలలో
Read more