దగ్గరవుతున్న కాంగ్రెస్, టీఆర్ఎస్

హైదరాబాద్  ముచ్చట్లు: కాంగ్రెస్ , తెరాస పార్టీలు దగ్గరవుతున్నాయా? అ రెండు పార్టీల  మధ్య దూరం తరుగుతోందా?  అసెంబ్లీ ఎన్నికల తర్వాత అవసరం అయితే, చేతులు కలిపేందుకు కేసీఆర్ ఇప్పటి నుంచే పావులు కదుపుతున్నారా? అంటే, రెండు వైపుల నుంచి…

పసిడి బాటలో వైట్ మెటల్

ముంబై ముచ్చట్లు: బంగారం కొనుగోలు చేయాలని భావిస్తున్నారా? అయితే మీరు ప్రస్తుతం మార్కెట్‌లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలి. మన దేశంలో పసిడి రేట్లను గ్లోబల్ మార్కెట్లో గోల్డ్ రేట్లు ప్రభావితం చేస్తాయి. అందువల్ల అంతర్జాతీయ…

చెట్ల పొదల్లో ప్రేమికులు..వీడియో తీస్తున్న వ్యక్తి అరెస్ట్

సూర్యాపేట ముచ్చట్లు: ప్రేమ జంటల వీడియోలు రహస్యంగా తీసి బ్లాక్ మెయిల్ చేస్తున్న వ్యక్తిపై కేసు నమోదు చేసిన సంఘటన చివ్వెంల మండలం ఉండ్రుగొండ గ్రామంలో చోటు చేసుకుంది.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం........ ఆత్మకూర్ (ఎస్) మండలం ఏపూర్…

అమెరికా లో గే  మ్యారేజ్ స్

న్యూయార్క్ ముచ్చట్లు: గే వివాహాలకు చట్టబద్ధత లభించింది. వారికి రక్షణ కల్పించే బిల్లును అమెరికా  ఆమోదించింది. అబార్షన్ హక్కులను తొలగిస్తూ ఇటీవల అక్కడి సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో ముందుజాగ్రత్త చర్యగా అక్కడి చట్టసభ్యులు ఈ…

తెరంగ్రేటం చేయనున్న విష్ణు  కుమార్తెలు

హైదరాబాద్ ముచ్చట్లు: మంచు విష్ణు కుమార్తెలు అరియానా, వివియానా సింగర్స్ గా, యాక్టర్స్ గా పరిచయమవుతున్నారు. ఈ విషయాన్ని తాజాగా విష్ణు ఒక లేఖ ద్వారా తెలియజేశాడు.విష్ణు హీరోగా 'జిన్నా' అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈషన్ సూర్య…

యోగికి అసమ్మతి సెగ

లక్నో ముచ్చట్లు: ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కు అసమ్మతి సెగ తగిలింది. ఆయన కేబినెట్ సహచరులే తిరుగుబావుటా ఎగురు వేశారు. యోగి మంత్రివర్గంలో ఇద్దరు తమ అసమ్మతిని బహిర్గతం చేశారు. యోగి తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఒక…

చరిత్రకు అడుగుదూరంలో రిషి సునాక్

న్యూఢిల్లీ ముచ్చట్లు: ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు ఎన్‌ఆర్ నారాయణ మూర్తి అల్లుడు, భారత సంతతి నేత రిషి సునాక్  చరిత్రకు అడుగుదూరంలో నిలిచారు.  బ్రిటన్ ప్రధాని రేసులో దూసుకుపోతున్న ఆయన  కన్జర్వేటివ్ పార్టీ ఎంపీల బ్యాలెట్‌ పోల్‌లో వరుసగా ఐదు…

నేడే రాష్ట్రపతి ఎన్నికల ఫలితాలు

అమరావతి ముచ్చట్లు: భారత అత్యున్నత పీఠాన్ని అధిరోహించే నేత ఎవరో మరికొన్ని గంటల్లో తేలిపోనుంది. రాష్ట్రపతి ఎన్నికలో ఓట్ల లెక్కింపు కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. పార్లమెంట్ భవనంలో ఉదయం 11 గంటలకు లెక్కింపు ప్రారంభం…

9.79లక్షల ఉద్యోగాలు ఖాళీ..

న్యూఢిల్లీ  ముచ్చట్లు: కేంద్ర ప్రభుత్వంలో వివిధ శాఖల్లో దాదాపు 9.79లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నట్లు ప్రభుత్వం తెలిపింది. 2021, మార్చి 1 నాటికి అన్ని శాఖల్లో మంజూరైన ఉద్యోగాల సంఖ్య మొత్తం 40.35లక్షలు కాగా.. వాటిలో దాదాపు పది లక్షలు…

తిరుమలలో వ్యక్తి దారుణ హత్య

తిరుమల ముచ్చట్లు: బుధవారం రాత్రి ఎస్వీ మ్యూజియం వద్ద ఘటన.చిన్నపాటి గొడవ వల్లే బండ రాయితో దాడి చేసిన దుండగుడు. మృతుడు తమిళనాడు ఆరని జిల్లాకు చెందిన శరవణ S/౦ కన్నస్వామిగా సమాచారం. సంఘటన స్థలంలోని సీసీ కెమెరాలు ఆధారంగా దుండగుడిని…