పది ఫలితాలలో బాష్యం విద్యార్థుల విజయకేతనం
పుంగనూరు ముచ్చట్లు:
పదవ తరగతి ఫలితాలలో పట్టణంలోని బాష్యం పాఠశాల విద్యార్థులు విజయఢంకా మ్రోగించారు. ప్రిన్సిపాల్ సుబ్రమణ్యం మంగళవారం మాట్లాడుతూ పాఠశాలలో దీపికశ్రీ 597, వర్షిత 593 లు అధిక మార్కులు సాధించారన్నారు. 20 మంది ఉత్తీర్ణులైనట్లు తెలిపారు. విద్యార్థులను జెడ్ఈవో లక్ష్మణరావు, ఉపాధ్యాయులు అభినందించారు.
Tags: Bashyam is the success factor of students in ten results