బోయకొండలో హుండి లెక్కింపు ప్రారంభం
చౌడేపల్లె ముచ్చట్లు:
పుణ్యక్షేత్రమైన బోయకొండ గంగమ్మ ఆలయంలో సోమవారం నిర్వహించిన హుండీ కానుకలు లెక్కింపు ద్వారా రూ:42.01 లక్షల ఆదాయం సమకూరినట్లు ఆలయ కమిటీ చైర్మన్ మిద్దింటి శంకర్నారాయణ ,ఆలయ ఈఓ చంద్రమౌళిలు తెలిపారు. హుండీలో భక్తుల సమర్పించిన కానుకలను లెక్కించగా నగదు రూ. 43,01,865 రూపాయలు, బంగారం 31 గ్రాములు, వెండి 330 గ్రాములు సమకూరినట్లు పేర్కొన్నారు. ఈ ఆదాయం 39రోజులకు వచ్చినట్లు ఈఓ చెప్పారు. ఈ కార్యక్రమంలో పాలకమండళి సభ్యులు పూర్ణిమ, వెంకటరమణారెడ్డి,శ్రావణి,ఈశ్వరమ్మ,ఎండోమెంట్ ఇన్స్పెక్టర్ శశికుమార్ లతోపాటు ఆలయ సిబ్బంది, బ్యాంకు, పోలీసు సిబ్బంది
పుంగనూరు ప్రెస్ క్లబ్ అధ్యక్షుడుగా ముత్యాలు
Tags: Beginning of hundi counting at Boyakonda