Natyam ad

సీఎం క్యాంప్ కార్యాలయంలో భగీరథ మహర్షి జయంతి కార్యక్రమం

అమరావతి ముచ్చట్లు:


ముఖ్యమంత్రి కార్యాలయంలో గురువారం భగీరధ మహర్షి జయంతి కార్యక్రమం జరిగింది. భగీరథ మహర్షి చిత్రపటానికి ముఖ్యమంత్రి  వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో  బీసీ సంక్షేమం, సమాచార శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి, విజయవాడ శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్ధానం ఛైర్మన్ కర్నాటి రాంబాబు, ఏపీ సగర, ఉప్పర వెల్ఫేర్, డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్పర్సన్ జి.రమణమ్మ, గిద్దలూరు వైఎస్ఆర్సీపీ పరిశీలకుడు బంగారు శీనయ్య తదితరులు పాల్గోన్నారు

 

Tags: Bhagiratha Maharshi Jayanti program at CM camp office

Post Midle
Post Midle