50 వ రోజుకు చేరుకున్నభట్టి పాదయాత్ర
యాదాద్రి ముచ్చట్లు:
సీఎల్పీ నేత భట్టి విక్రమార్క గారు చేపట్టిన పీపుల్స్ మార్చి పాదయాత్ర శుక్రవారం 50వ రోజుకు చేరుకున్న సందర్భంగా బీబీనగర్ మండలం గొల్లగూడెం గ్రామ శివారులో పీసీసీ జనరల్ సెక్రెటరీ నూతి సత్యనారాయణ ఆధ్వర్యంలో యాదాద్రి భువనగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కుంభ అనిల్ కుమార్ రెడ్డి కేక్ కట్ చేసి భట్టి విక్రమార్క గారికి తినిపించారు. మార్చి 16న ప్రారంభమైన పాదయాత్ర మే 5వ తేదీకి 50 రోజులు పూర్తి చేసుకున్నది.
Tags; Bhatti Padayatra reached 50th day