Natyam ad

పుంగనూరులో వీధుల పనులకు భూమిపూజ -చైర్మన్‌ అలీమ్‌బాషా

పుంగనూరు ముచ్చట్లు:

మున్సిపాలిటి పరిధిలోని వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు చైర్మన్‌ అలీమ్‌బాషా, కమిషనర్‌ రసూల్‌ఖాన్‌ భూమిపూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. బుధవారం పట్టణంలోని నానబాలవీధి ప్రాంతాలలో సిమెంటు రోడ్ల పనులను కౌన్సిలర్‌ కిజర్‌ఖాన్‌ ప్రారంభించారు. అలాగే 27వ వార్డులో వెహోక్కలు నాటే కార్యక్రమాన్ని చైర్మన్‌ ప్రారంభించారు. చైర్మన్‌ మాట్లాడుతూ తుఫాన్‌ కారణంగా దెబ్బతిన్న వీధులు, కాలువలు మరమ్మతులు చేపట్టామన్నారు. అలాగే విస్తర్ణ ప్రాంతాలలో కూడ రోడ్లు, కాలువలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో వైస్‌ చైర్మన్‌ నాగేంద్ర, ఏఈ కృష్ణకుమార్‌, సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు.
\
 
Tags: Bhumipuja for street works in Punganur – Chairman Aleem Basha