పుంగనూరు రాయలసీమ చిల్డ్రన్స్ అకాడమీలో స్వతంత్ర సమరయోధురాలు జన్మదిన వేడుకలు
పుంగనూరు ముచ్చట్లు:
స్థానిక రాయలసీమ చిల్డ్రన్స్ అకాడమీలో స్వతంత్ర సమరయోధురాలు వీరనారి ఝాన్సీ లక్ష్మి , భారత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ ల జన్మదిన వేడుకలు నిర్వహించారు .ఈ సందర్భంగా విద్యార్థులకు పై ఇరువురు భారతదేశానికి చేసిన సేవలను వివరించారు . కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ చంద్రమోహన్ రెడ్డి ,ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.
Tags: Birthday celebrations of a freedom fighter at Rayalaseema Children’s Academy, Punganur