Natyam ad

తిరుమలగిరి ప్రభుత్వ పాఠశాలలో బ్రేక్ ఫాస్ట్ ప్రారంభం

సూర్యాపేట ముచ్చట్లు:

సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మున్సిపాలిటీ లో ప్రభుత్వ పాఠశాలలో సీఎం బ్రేక్ ఫాస్ట్ స్కీం ను  తిరుమలగిరి మున్సిపాలిటీ వైస్ చైర్మన్  సంకెపల్లి రఘనందన్ రెడ్డి శుక్రవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ కమిషనర్ దండు శ్రీనివాస్,  ఎమ్మార్వో శ్యామల రమణారెడ్డి, ఎంఈఓ శాంతయ్య,పాఠశాల ప్రధానోపాధ్యాయులు, మరియు కౌన్సిలర్లు బత్తుల శ్రీనివాస్, సీయేసీఎస్  చైర్మెన్ పాలేపు చంద్రశేఖర్,సంకెపల్లి నరోత్తమ్ రెడ్డి, దుపటి రవీందర్, యాకుబ్ నాయక్,కుదురుపాక రాములు, కిషోర్ రెడ్డి తధితరులు పాల్గొన్నారు.

 

Post Midle

Tags: Breakfast started at Tirumalagiri Government School

Post Midle