Browsing Category

కరీంనగర్‌  

ఆల్ఫోర్స్ ఇ-టెక్నో విద్యారులు జాతీయస్థాయి సైన్స్ ఒలంపియాడ్ 2వ దశకు ఎంపిక

కరీంనగర్ ముచ్చట్లు: విద్యార్థులకు ప్రాథమిక దశ నుండే సైన్స్ పట్ల ప్రత్యేక శ్రద్ద ఉండాలని, అందులో నైపుణ్యం పొందేటట్లుగా ప్రోత్సాహం అందిస్తే వారు సైన్స్లో నిపుణులు అవుతారని అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ వి. నరేందర్ రెడ్డి అన్నారు.…

సెస్ ఎన్నికల్లో కనిపించని కాంగ్రెస్

కరీంనగర్ ముచ్చట్లు: రాజన్నసిరిసిల్ల జిల్లా సెస్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ వాష్ ఔట్ అయ్యింది. సిరిసిల్ల జిల్లా సహకార విద్యుత్ సరఫర సంఘం(సెస్) ఎన్నికల్లో ఒక్క డైరెక్టర్ స్థానం కూడా గెలవలేని పరిస్థితి నెలకొంది. కోనరావుపేట, వేములవాడ అర్బన్…

పత్తి కొనుగోళ్లకు రంగంలోకి దిగిన సీసీఐ

కరీంనగర్ ముచ్చట్లు: కరీంనగర్ జిల్లాలో పత్తి అమ్మకం - కొనుగోలు ప్రారంభమై రెండు నెలలు గడుస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న డిమాండ్ కారణంగా ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర కన్నా జమ్మికుంట మార్కెట్లో మొదటి నుంచి ప్రైవేట్ వ్యాపారులు ఎక్కువ ధరకు…

బహుభాషా కోవిదుడు పీవీ నర్సింహరావు

-తెలంగాణ ఉద్యమంలో జైలుకెళ్లిన నాయకుడు ఉమ్మడి కరీంనగర్ ముద్దుబిడ్డ దేశ ప్రధానిగా సేవలందించడం గర్వకారణం బండి సంజయ్ కరీంనగర్ ముచ్చట్లు: మాజీ ప్రధాని పివి నరసింహారావుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు,  ఎంపీ బండి సంజయ్ కుమార్ శుక్రవారం…

కరీంనగర్ లో కొత్త మార్కెట్లు

కరీంనగర్ ముచ్చట్లు: కరీంనగర్ వాసులకు అన్ని సౌకర్యాలతో కొత్త మార్కెట్లు నిర్మించేందుకు కార్పొరేషన్  చర్యలు చేపట్టింది. ప్రస్తుతం ఉన్న ప్రధాన కూరగాయల మార్కెట్ సరిపోవడం లేదు. లోపలి భాగంలో స్థలం లేకపోవడంతో రోడ్లమీద టవర్ సర్కిల్ ప్రాంతంలో…

అంతుచిక్కని వ్యాధి…

కరీంనగర్ ముచ్చట్లు: అదొక అందమైన కుటుంబం... భార్యాభర్తలు ఒకరికొకరు ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. అల్లరిగా ఇల్లంతా సందడి చేసి పాప.. బాబులతో కలిసి ఆనందంగా జీవిస్తున్న వారిపై విధి పగబట్టింది. అంతుచిక్కని జ్వరాలతో డాక్టర్లకు అందని వ్యాధితో ఆ…

గంగుల రవీందర్ సింగ్…కలిసేనా

కరీంనగర్ ముచ్చట్లు: ఒకప్పుడు ఆ ఇద్దరు నేతల మధ్య విభేదాలు పార్టీని ఇబ్బందుల్లో పడేశాయ్. ఇది తట్టుకోలేని ఆ నేత పార్టీలోంచి జంప్ అయ్యారు. ఇప్పుడు తిరిగి సొంత గూటికి చేరుకున్నారు. ఐతే…గతంలో విభేదించిన నేతతోనే మళ్లీ పని చేయాల్సి రావటం ఆయనకు…

సింగరేణికి టూరిజం సొగసులు

కరీంనగర్ ముచ్చట్లు: పెద్దపెల్లి జిల్లా గోదావరిఖనిలో ఓ మూతపడ్డ బొగ్గు గనిని టూరిజం స్పాట్ గా రూపుదిద్దుతున్నారు. మూతపడిన జీడీకే 7 ఎల్ఈపీ గనిని సింగరేణి అధికారులు పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతున్నారు. మరోవైపు సింగరేణి టూరిజం ప్యాకేజీని…

భారీగా పడిపోయిన తెల్లబంగారం.. ఆందోళనలో రైతాంగం

కరీంనగర్ ముచ్చట్లు: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పత్తి రైతులు, వ్యాపారులు డైలమాలో పడిపోయారు. గతంతో పోలిస్తే ధరల విషయంలో స్పష్టత లేకపోవడంతో అమ్మకం కొనుగోళ్ల విషయంలో తికమక పడుతున్నారు. తెల్ల బంగారం ధర ఇంకా పెరుగుతుందనే ఆశతో రైతులు పంటను…

 కమలం గూటికి నర్సింగ రావు

కరీంనగర్ ముచ్చట్లు: జగిత్యాల జిల్లాలో… మాజీ మంత్రి జువ్వాడి రత్నాకర్ రావు తనయుడు.. జువ్వాడి నర్సింగరావు వ్యవహారం.. ఇప్పుడిలాంటి చర్చలకే దారి తీస్తోంది. ఆయన రాజకీయ భవిష్యత్తుపై రకరకాలుగా ప్రచారం జరుగుతోంది. అటు నుంచి ఇటు.. ఇటు నుంచి…